Thursday, April 18, 2024
- Advertisement -

మాకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు..!

- Advertisement -

కేసీఆర్ కుటుంబ సభ్యుల అప్రజాస్వామిక చర్యలను ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్​ అన్నారు. ప్రచార కార్యక్రమాన్ని గాంధీభవన్​లో పీసీసీ సోషల్​ మీడియా ఛైర్మన్​ దీపక్​ జాన్​ ప్రారంభించారు. వర్చువల్ విధానంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఠాగూర్​…

భాజపా, మోదీ, అమిత్​ షా మాదిరిగా సోషల్ మీడియాలో అబద్ధాలు, వ్యక్తిగత దూషణలు చేయవద్దని సూచించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కోసం నిరంతరం కృషి చేయాలని కోరారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 24 వేల పోలింగ్​ బూత్​లకు కాంగ్రెస్ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్​లను నియమించాలని తెలిపారు.

బిజేపి, తెరాస చేప్తున్న అబద్ధాల గురించి… ప్రజలకు వాస్తవాలు వివరించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దెబ్బతిన్నదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రింట్​, ఎలక్ట్రానిక్ మీడియాపై పాలకుల పెత్తనం పెరిగినందున… ప్రతిపక్షాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆక్షేపించారు.

మహేష్ మళ్ళీ సంక్రాంతికే ఎందుకు వస్తున్నట్టు?

రోడ్డు కి లాగడం ఖాయం: బండి

అంతా నీ హయాంలోనే జరిగింది.. ఇప్పుడు పేలుతున్నావ్.. బాబుపై విజయసాయిరెడ్డి ఫైర్!

ఈ రెండు పార్టీలు చేసిన మోసం అందరూ చూశారు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -