Thursday, May 2, 2024
- Advertisement -

రోడ్డు కి లాగడం ఖాయం: బండి

- Advertisement -

టి.ఆర్.ఎస్, మజ్లిస్‌ మధ్య ఉన్న సంబంధం మరోసారి బహిర్గతమైందని బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో బిజేపి చెప్పిన విషయం నిజమైందన్నారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేయకపోయుంటే టి.ఆర్.ఎస్ కి ఒక్క స్థానం కూడా వచ్చేది కాదన్నారు. జీహెచ్‌ఎంసీలో టి.ఆర్.ఎస్ స్టీరింగ్‌ మజ్లీస్ చేతిలో ఉండటం ఖాయమన్నారు. నీతివంతమైన రాజకీయం చేసేదుంటే బహిరంగంగా పొత్తు పెట్టుకోవాల్సిందని హితవు పలికారు.

బిజేపి కార్పొరేటర్లు హైదరాబాద్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటారని స్పష్టం చేశారు. పైసా అవినీతి జరిగినా… రెండు పార్టీలను రోడ్డుకు లాగుతామని హెచ్చరించారు. పొత్తు లేదన్న మజ్లిస్‌ తెరాసకు మద్దతు ఎందుకు ఇచ్చిందని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రశ్నించారు. తెరాసకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

అంతా నీ హయాంలోనే జరిగింది.. ఇప్పుడు పేలుతున్నావ్.. బాబుపై విజయసాయిరెడ్డి ఫైర్!

ఈ రెండు పార్టీలు చేసిన మోసం అందరూ చూశారు..!

రెండు చోట్ల ఎన్నికలు.. షెడ్యుల్ ఇదే..!

మూడు భాషల.. ప్రమాణ స్వీకారం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -