Sunday, May 5, 2024
- Advertisement -

నిరసన కారుల చేతిలో పైపు బాంబులు.. అమెరికా హై అలెర్ట్..!

- Advertisement -

అమెరికా క్యాపిటల్‌ భవనంలో జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు. పోలీసుల కాల్పుల్లో ఇప్పటికే ఒకరు చనిపోగా.. ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు.

ఎలక్టోరల్​ సమావేశంలోకి వెళ్లడానికి ప్రయత్నించిన ట్రంప్​ మద్దతుదారులు, పోలీసులకు జరిగిన ఘర్షణల్లో భాగంగా కాల్పులు జరిగాయి. మొదట ఓ యువతి మృతి చెందగా.. తాజాగా మరో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారని’ వాషింగ్టన్​ డీసీ పోలీసు చీఫ్ రాబర్ట్ కౌంటీ తెలిపారు.

పోలీసులపై రసాయనాలను చల్లిన ట్రంప్​ అనుచరులు.. క్యాపిటల్ భవనాన్ని కొన్ని గంటల పాటు ఆక్రమించుకున్నారు. తర్వాత కొద్దిసేపటికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. నిరసనకారుల నుంచి రెండు పైపు బాంబులతో సహా ఓ పొడవైన తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -