Sunday, May 5, 2024
- Advertisement -

ఉత్తరాఖండ్ లో రాజకీయ సంక్షోభం.. సీఎం పదవి పై కన్ను..!

- Advertisement -

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మార్పు ఖాయంగా కన్పిస్తోంది. సీఎం త్రివేంద్ర సింగ్​ రావత్​పై బిజేపి నేతలు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఆయన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఉత్తరాఖండ్​ మంత్రి ధన్​ సింగ్​కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

బిజేపి సీనియర్​ నేత ఎల్​కే అడ్వాణీ కరోనా టీకా వేయించుకున్నారు. ఢిల్లీ ఎయిమ్స్​లో ఆయనకు వ్యాక్సిన్​ మొదటి డోసు అందించారు వైద్యులు.డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్​.. చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో టీకా అందుకున్నారు.దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే దేశంలో 20.19 లక్షల డోసులు పంపిణీ చేశారు. భారత్​లో ఇప్పటివరకు 2.30 వ్యాక్సిన్​ డోసులను లబ్ధిదారులకు అందించారు.

క్యూట్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్!

అవకాశాలు లేకున్నా అందంతో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీస్ వీరే…!

బాలయ్యకు అవమానం.. గోబ్యాక్ అంటూ నినాదాలు!

విద్యార్థులకి డేంజర్… స్కూల్ కి వెళ్తున్నారా.. ఇక్కడ స్కూల్ లో ఏమైంది అంటే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -