పార్టీ పిరాయింపులను ప్రోత్సహించిన బాబుకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రతి పక్షపార్టీలేకుండా చేద్దామని పన్నిన కుట్రలు ఇప్పుడు ఆయనకు నిద్రలేకుండా చేస్తున్నాయి.
పార్టీలో చేరిన పిరాయింపు ఎమ్మెల్యేలకు…స్తానికి టీడీపీ పార్టీ నాయకులకు మద్య విబేధాలు తారాస్తాయికి చేరుతున్నాయి. ఈవిబేధాలు ఇప్పుడు చంపుకొనే స్తితికి చేరడంతో బాబు దిక్కుతోచన స్తితిలో పడ్డారు.
తాజాగా శ్రీకాకుంలం జిల్లా అద్దంకిలో బాబు పార్టీ పిరాయంపులు ప్రోత్సహించారు.వైసీపీ తరుపున గెలిచిన గొట్టిపాటి రవికుమార్ను టీడీపీలోకి చేర్చుకున్నారు.అప్పటినుంచి గొట్టిపాటి రవికి….స్తానిక టీడీపీ నేత బలరాం వర్గీయులకు మొదటినుంచి విబేదాలు చోటుచేసుకున్నాయి.కానీ ఇప్పుడవి తారాస్తాయికి చేరడంతో … టీడీపీలో జరిగని హత్యరాజకీయాలు కలకలం రేపుతున్నాయి. పెళ్లికి వెళ్లి వస్తున్న కరణం బలరాం వర్గీయులపై 40 మంది గొట్టిపాటి వర్గీయులు దాడి చేసి హత్యలు చేశారు. ఈ దాడిలో ఇద్దరు బలరాం వర్గీయులు చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈసంఘటనపై కరణం బలరాం బాబుమీద తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు.
{loadmodule mod_custom,Side Ad 1}
కరణం బలరాం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.గొట్టిపాటి రవికుమార్ ఒక నపుంసకుడని మండిపడ్డారు. వాడు వచ్చినప్పటి నుంచి జనాన్ని రెచ్చగొట్టే పని పెట్టుకున్నారని ఆరోపించారు.గొట్టిపాటి లాంటి దోపిడిదారులను, దొంగ ముఠాను పార్టీలోకి తీసుకొచ్చి ప్రోత్సహించిన పార్టీ నాయకత్వం ఈ హత్యలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.
మొదటినుంచి గొట్టిపాటి రవి రాకను కరణం బలరాం వ్యతిరేకిస్తున్నారు.కానీ లోకేష్ జోక్యం చేసుకోవడంతో గొట్టిపాటి రవిని పార్టీలోకి చేర్చుకున్నారు.కరణం బలరాంను సంతృప్తి పరిచేందుకు బాబు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చినప్పటినుంచి మరింత విబేధాలు ముదిరాయి.మరి చంద్రబాబు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాకీయ వర్గాల్లో చర్చ ముమ్మరంగా కొనసాగుతోంది.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read