Tuesday, May 7, 2024
- Advertisement -

బీరు తాగించి రేప్ చేసారు

- Advertisement -

హైదరాబాద్ నడి బొడ్డులో ఒక యువతి కి బలవంతగా బీరు తాగించి ఇద్దరు దుర్మార్గులు అత్యాచారం చేసారు. హైదరాబాద్ లో గాంధీ నగర్ డివిజన్ పరిధిలో  ఇళ్ళలో పాచి పనులు చేస్తూ ఉండే ఒక 18 ఏళ్ల యువతి శుక్రవారం సాయంత్రం రాత్రి ఏడున్నర కి మెహదీపట్నం లో ఉండే అక్క దగ్గరకు వెళ్ళడానికి ఆటో లో బయలుదేరగా.

ఆమె కి బావ వరస అయిన ఉస్మాన్ అతని స్నేహితుడు ఫియూస్ ఇద్దరూ ఆటో లో ఆమెని అనుసరించి బలవంతంగా ఆటో ని కట్టమైసమ్మ దగ్గర ఆపేసారు. 

ఆటో డ్రైవర్ కి డబ్బులు ఇచ్చి ఆమె తమ బంధువే అని చెప్పి తాము తీసుకుని వెళ్తాం అని తీసుకు వెళ్లారు. ఆ యువతీ ని ఆటో లో ఎక్కించుకుని ఒక నిర్జీవ సమీపం లో మిల్లు వద్దకి తీసుకు వెళ్లారు. దార్లో ఆమెకి బలవంతంగా బీరు కూడా గొంతులో పోశారు. తాగిన మైకం లో అత్యాచారానికి పాల్పడ్డారు, గాంధీ నగర్ పరిధి లో ఫుట్ పాత్ పైన పాడుచేసిన తరవాత ఆమె ని వదిలేసి పరారు అయ్యారు . యువతి మెహదీ పట్నం ఎంత సేపటికీ రాకపోవడం , ఆమె సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం తో బంధువులు ఆమెని వెతకగా ఆపస్మారక స్థితి లో ఆమె కనిపించింది. 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -