Saturday, May 4, 2024
- Advertisement -

ఏపీలో మళ్లీ కరోనా విజృంభణ…!

- Advertisement -

దేశంలో ఇప్పుడు మళ్లీ కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. సెకండ్ వేవ్ వచ్చింది జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు ప్రజలకు ఎంతగా సూచిస్తున్నా.. కొంతమంది నిర్లక్ష్య వైఖరి వల్ల కరోనా మళ్లీ విజృంభిస్తుంది. ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా డేంజర్ బెల్ మోగిస్తుంది. ఏపిలో గత 24 గంటల్లో 22,604 మందికి కరోనా టెస్టులను నిర్వహించగా 147 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 35 కేసులు నమోదయ్యాయి.

అత్యల్పంగా ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కో కేసు వంతున నిర్ధారణ అయ్యాయి.  ప్రస్తుతం రాష్ట్రంలో 1,443 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 7,185 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.  ఇక కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇదే సమయంలో 103 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 8,92,008 కేసులు నమోదు కాగా 8,83,380 మంది కోలుకున్నారు.  

తెలంగాణ స్కూల్స్ లో షాక్..బాలిక ఉన్నత పాఠశాలలో 14 మందికి కరోనా..!

ఆకట్టుకుంటున్న ‘ఆర్ఆర్ఆర్’ సీత లుక్కు!

విండీస్-లంక మధ్య జరిగిన చివరి వన్డేకు తెనేటీగలు షాక్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -