Wednesday, April 24, 2024
- Advertisement -

ఏపీ అప్పుల కుప్పగా మారింది

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి పట్టించుకోవడం లేదా.. మూడు టైయిలెట్లు కట్టని జగన్‌ మూడు రాజధానులు ఎలా కడుతారంటున్న విపక్షాలు.. వైసీపీ ప్రభుత్వం కేంద్రం వద్ద బిచ్చం ఎత్తుకుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ఎవ్వరు..

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రాష్ట్రంలో ఇంతవరకు మూడు టాయిలెట్లు కూడా కట్టలేదని, అలాంటి వ్యక్తి రాష్ట్రంలో మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని మండిపడ్డారు. ఎన్నికల ముందు సీసీఎస్‌ను రద్దు చేస్తామన్న జగన్‌ ఇప్పుడు దానిగురించి మాట్లాడటం లేదన్నారు.

మరోవైపు వైసీపీ కేంద్రం ప్రభుత్వం వద్ద బిచ్చం ఎత్తుకుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక నష్టాల్లో ఉన్న ప్రభుత్వం తమని కాపాడాలని కేంద్రాన్ని వేడుకుంటుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానన్న జగన్‌ వాటిని గాలికి వొదిలేశారన్నారు. కల్లిబొల్లి మాటలతో జగన్‌ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు.

ఏపీలో మళ్లీ త్రిమూర్తులు రాబోతున్నారా ?

ఎన్నికల సమయంలో గుర్తురాని పవన్‌ ఇప్పుడు గుర్తుకొచ్చాడా ?

అప్పటి వరకు ఎందుకు ఇప్పుడు చూపించు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -