Friday, April 26, 2024
- Advertisement -

రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోని కి పాజిటివ్..!

- Advertisement -

రక్షణ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత ఏకే ఆంటోని, ఆయన భార్య ఎలిజిబెత్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆంటోని కుమారుడు అనిల్​ ట్విట్టర్​ వేదికగా తెలిపారు.నా తల్లిదండ్రులకు కరోనా సోకింది. కొవిడ్ చికిత్స కోసం దిల్లీ ఎయిమ్స్​లో చేరారు.

ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి’ అని అనిల్​ ట్వీట్​ చేశారు.స్పందించిన సచిన్​ పైలట్​, రాజస్థాన్​ ఎమ్మెల్యేలు… ఆంటోని దంపతులు త్వరగా కోలుకోవాలని ట్వీట్​ చేశారు.

దేశంలో కరోనా కేసుల సంఖ్యలో మళ్లీ పెరుగుదల కనిపించింది. తాజాగా 45,576 మందికి కరోనా సోకింది. మరో 585 మంది మరణించారు.దేశంలో ఒక్కరోజే 48,493 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.బుధవారం ఒక్కరోజే 10,28,203 పరీక్షలు చేశారు. దీంతో మొత్తం కొవిడ్​ నిర్ధరణ పరీక్షల సంఖ్య 12 కోట్ల 85 లక్షల 8 వేలు దాటింది.

రేడియో లో శ్రద్ధాంజలి.. ఆమె చాలా స్పెషల్..!

నకిలీ సైనికులు.. జర జాగ్రత్త..!

ఇది నిజంగా మహా అద్భుతం.. చచ్చి బతికాడు!

వాసన్‌ ఐ కేర్‌ కంటి చూపు మృతి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -