Monday, April 29, 2024
- Advertisement -

పుల్ జోష్‌లో వైసీపీ పార్టీ నేత‌లు…..

- Advertisement -

స‌ర్వేల రారాజు ఎంద‌రంటె ట‌క్కున గుర్తుకొచ్చేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌. ఈయ‌న చేసిన అన్ని స‌ర్వేలల్లో ఫ‌లితాలు….ఎన్నిక‌ల త‌రువాత వెలువ‌డే ఫ‌లితాలు రెండు ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి. రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న ఆయ‌న లేటెస్ట్‌గా నంద్యాల‌లో స‌ర్వే చేయించిన‌ట్లు స‌మాచారం.అయితే స‌ర్వేలో స‌రికొత్త ఫ‌లితాలు వ‌చ్చాయ‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా నంద్యాల‌లో గెలుపెవ‌రిది అనే దానిపై లేటెస్ట్‌గా స‌ర్వే చేయించారు.స‌ర్వేఫ‌లితాల్లో టీడిపీకి దిమ్మ‌తిరిగే ప‌ల‌తాలు వ‌చ్చాయంట‌.ఇదే ఇప్పుడు రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.టీడిపీకి ఓటు వేస్తారా…..గ‌తంలో శిల్పా సంక్షేమానికి,కార్య‌క్ర‌మాల‌కు ఓటు వేస్తార‌నె దానిపై ప్ర‌జ‌ల నాడి ప‌ట్టుకొనేందుకు స‌ర్వే చేయించారు.స‌ర్వేలో షాకింగ్ రిజ‌ల్ట్ వ‌చ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడిపీపై ప్ర‌జ‌ల‌ల్లో అసంతృప్తి క‌ట్టుల తెంచుకుంటోద‌నేది తెలిసింద‌ట‌.

ల‌గ‌డ‌పాటి గ‌తంలో రెండు సార్లు చేయించిన స‌ ర్వే ప్ర‌కారం టీడిపీకి 45శాతం, వైసీపీకి 49 శాతం అనుకూలంగా రిపోర్ట్ వ‌చ్చిందంట‌. అయితే నంద్యాల‌లో జ‌గ‌న్ భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసిన త‌ర్వాత ప‌లితాలు తారుమార‌య్యాయంట‌. లేటెస్ట్ గా మోడొ స‌ర్వేలో వైసీపీకి 61 శాతం, టీడిపీకి 32 శాతంతో స‌రిపెట్టుకుంద‌ట‌.ఈస‌ర్వే ఫ‌లితాల‌పై వైసీపీ నేత‌లు,అభిమానులు పుల్ కుషీగా ఉన్నారంట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -