Wednesday, April 24, 2024
- Advertisement -

స్టూడెంట్స్ ఎమోషన్… వైఎస్ షర్మిళా రియాక్షన్…

- Advertisement -

తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులతో వైఎస్​ షర్మిల సమావేశమయ్యారు. బంజారాహిల్స్ లోటస్​పాండ్​లోని ఆమె నివాసానికి చెందిన పలు విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులతో షర్మిల భేటీ అయ్యారు.విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఫీజు రీయింబర్స్​మెంట్ పథకం అమలు తీరు, తదితర అంశాలపై షర్మిల విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

తెలంగాణలో పార్టీ పెట్టడమే లక్ష్యంగా వైఎస్ షర్మిల ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా.. గత శనివారం ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం టి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య కుమారుడు రవికాంత్… షర్మిలను కలిశారు.

రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలు, పలు అంశాలపై ఎమ్మెల్యే కుమారుడితో షర్మిల చర్చించారు. టి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే కుమారుడు వైఎస్ షర్మిలను కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆ రెండు నియోజకవర్గాల అభ్యర్థులు వీరే..?

మెదడు ప‌నితీరు మెరుగు ప‌డాలంటే..

వార్డుల విభజనకి షెడ్యూల్ విడుదల.. మీది ఏ వార్డు..!

పహిల్వాన్లతో ప‌వ‌ర్ స్టార్ ఫైట్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -