Wednesday, April 24, 2024
- Advertisement -

సీఎం కేసిఆర్ రాక కోసం ఎదురుచూస్తున్న సాగర్..!

- Advertisement -

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇవాళ నల్గొండ జిల్లా అనుముల మండల కేంద్రంలో జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 4 గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా అనుముల సభాస్థలి వద్దకు చేరుకుంటారు.

అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంఛార్జి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. 5 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనుముల బహిరంగ సభకు వచ్చే ఫ్రజలు, కార్యకర్తలు, వాహనాల పార్కింగ్‌ కోసం పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

శ్రీ ప్లవ నామ సంవత్సర పంచాంగం.. రాశీ ఫలాలు!

ఉగ్రరూపంగా బాలయ్య ‘అఖండ’ టీజర్!

అనుకున్న విధంగా తెలంగాణా లో కేసులు ఈరోజు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -