Tuesday, May 7, 2024
- Advertisement -

వేడెక్కిన రాజకీయాలు.. రజనీ ఎంట్రీ..?

- Advertisement -

సూపర్​ స్టార్ రజనీ కాంత్ తన అభిమాన సంఘం జిల్లా కార్యదర్శులతో సోమవారం సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటలకు చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఈ భేటీ జరగనున్నట్లు ‘రజనీ మక్కల్​ మంద్రమ్’ వర్గాలు ధ్రువీకరించాయి. దాదాపు 50 మంది నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు సమాచారం.

రజనీ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్న వారిలో ఒకరైన తుగ్లక్​ పత్రిక సంపాదకులు గురుమూర్తితో వారం కిందట అమిత్​ షా సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో తమిళనాట రాజకీయాలు చకచకా మారిపోతున్నట్లు కనిపిస్తున్నాయి.

ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న తమిళ బీజేపి నాయకులు కూడా రజనీతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సూపర్​స్టార్​ మద్దుతు కూడగట్టే దిశగా అమిత్​ షాకు సూచనలు ఇస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట బీజేపి జెండా పాతాలని చూస్తోంది.

మహేష్ బాబుకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

ఒక్క రోజు షూటింగ్ చేస్తే రమ్యకృష్ణకు ఎంత ఇస్తారో తెలుసా ?

ప్రభాస్ కు బాగా ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

అల్లు అర్జున్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -