Friday, April 26, 2024
- Advertisement -

మోదీ ప్రకటనకు తేది ఖరారు..!

- Advertisement -

కరోనా వ్యాక్సిన్​ ఉత్పత్తి, సరఫరాపై కేంద్రం కసరత్తు చేస్తున్న తరుణంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న వ్యాక్సిన్​ పరిశోధనలను శనివారం స్వయంగా సమీక్షించనున్నారు. టీకా అభివృద్ధిలో ముందున్న భారత్​ బయోటెక్, సీరం ఇన్​స్టిట్యూట్, జైడస్ క్యాడిలా సంస్థలను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో టీకా​పై మోదీ కీలక ప్రకటన చేస్తారా అని సర్వత్రా చర్చ జరుగుతోంది.

హైదరాబాద్​ నుంచి మోదీ మహారాష్ట్ర పుణెకు వెళ్లనున్నారు. సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా(సీఐఐ)ను ప్రధాని సందర్శించనున్నారు.ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న టీకాను భారత్​లో పంపిణీ చేసేందుకు ఆస్ట్రాజెనెకా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఎస్​ఐఐ. టీకా పంపిణీకి కేంద్రం ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ప్రధాని ప్రత్యక్షంగా సీరం ఇన్​స్టిట్యూట్​ను సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రిడేటర్​ డ్రోన్లను చూశారా..!

‘రంగ్ దే’ టీమ్ అంత ధైర్యం చేస్తుందా?

వ్యాక్సిన్ పై బైడెన్ ప్రకటన..!

చైనా పై జపాన్ అసంతృప్తి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -