Sunday, May 12, 2024
- Advertisement -

కోట్లు ఇచ్చి.. లవర్‌ నుండి ప్రియుడిని కొనుకున్న అమ్మాయి..

- Advertisement -
Malesian Girl Brought Boy Friend

దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఓ సినిమాలో డబ్బులు ఆశగల ఒక భార్య ఆమని తన భర్త జగపతిబాబును డబ్బులకు ఆశపడి అమ్మేస్తుంది. అతనికి పెళ్లి జరిగిందని తెలిసిన అతడంటే ఇష్టం ఉడటంతో.. కోటి రూపాయలు ఇచ్చి మరీ ఆమని నుండి జగపతిబాబును రోజా కొనుగోలు చేస్తుంది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే రియల్ లైఫ్ లో అలా ఖచ్చితంగా జరగదని.. ఏ ఒక్కరు అలా చేయరు అంటూ అనుకున్నారు.

కానీ నిజ జీవితంలో ఆ సినిమా సీన్ జరిగింది. కాకపోతే సినిమాలో భర్త అయితే ఇక్కడ ప్రియుడు. అసలు విషయంలోకి వెళ్తే.. మలేషియాకు చెందిన జూసే లీ అనే అమ్మాయి ఒక అబ్బాయిని బాగా ఇష్టపడింది. ఆ అబ్బాయి గుణగణాలు మంచి ట్యాలెంట్ తో అతడిని  ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంది.

{loadmodule mod_custom,Side Ad 1}

కాని అతడికి అప్పటికే మరో గర్ల్ ఫ్రెండ్ ఉంది. అయినా కూడా జూసే లీ మాత్రం నిరుత్సాహ పడలేదు. అతడిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆ సమయంలోనే అతడి లవర్ కు డబ్బు ఆశ అని తెలుసుకుంది. వెంటనే కోటిన్నర ఇచ్చి మరీ ఆమె నుండి కోరుకున్న ప్రియుడిని దక్కించుకుంది. పక్కా అగ్రిమెంట్ తో అతడిని జూసే లీ దక్కించుకుంది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా లాయర్స్ సమక్షంలో అగ్రిమెంట్ ను చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ కు అతడు కూడా ఓకే చెబుతూ సైన్ చేయడం జరిగింది. మొత్తానికి అక్కడ సినిమాలో జరిగినట్లుగా జరిగింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. మాజీ లవర్.. ఓ రోజు మాతో పడుకుంటావా అని అడిగినందుకు.. ఏ నటి ఏం చేసిందో తెలుసా..?
  2. లవర్ తో గొడవపడ్డ నయనతార… కారణం ఇదే
  3. యంగ్ హీరో తో ఎఫైర్.. కొత్త లవర్ కి షాక్
  4. నానికి పవన్ లవర్ కి లింక్ ఏంటి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -