Sunday, May 19, 2024
- Advertisement -

లేచిపోవడానికి ఒప్పుకోవడం లేదు అని చావకొట్టింది

- Advertisement -

ఆమెకు ముగ్గురు పిల్లలు, అయితే భర్తకు తెలియకుండా మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుంకింది. అయితే ప్రియిడితో లైఫ్ లాంగ్ గడపాలి అని అతనితో లేచిపోదాం అనుకుంది. అందుకు ఆమె ప్రియుడు కూడా ఒప్పుకున్నాడు. అందుకు ప్లాన్ కూడా వేశారు. అంత సరే అనుకున్న సమయంలో ప్రియుడు పారిపోయేందుకు నిరాకరించాడు. దాంతో ఆగ్రంహం చెందిన ఆ మహిళ నన్నే మోసం చేస్తావా అని అతని పట్టుకొని పిచ్చ కొట్టుడు కొట్టింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని గాజ్నర్ పట్టణానికి దగ్గరల్లో ఉన్న పత్రా అనే గ్రామంలో జరిగింది.

వివరలకు వేళ్తే… ముగ్గురు పిల్లలు ఉన్న ఓ మహిళ తన పక్కింట్లో ఉంటున్న బల్జీత్(30)  అనే వ్యక్తితో కొంత కాలంగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియకుండా ఈ వ్యవహారం నడుపుతోంది ఆ మహిళ. ప్రియుడితో పూర్తిగా ప్రేమలో లీనమైయిన ఆమె.. భర్త, పిల్లల్ని వదిలి అతనితో లేచిపోవడానికి రెడీ అయ్యింది. అయితే చివరి నిముషంలో బల్జీత్ లేచిపోవడానికి నిరాకరించాడు. అంతే.. నన్నే మోసం చేస్తావా అంటూ అతన్ని పిచ్చ కొట్టుడు కొట్టిందట. దాంతో అతగాడు పోలీస్ స్టేషన్ కి పరుగులు తీశాడు. 

లేచిపోవడానికి ఒప్పుకోవడం లేదు అని చావకొట్టింది అని ఆమె పై బల్జీత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ కోసం ఆ మహిళను కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. ఆమెను ఈ తతంగం గురించి ఆడిగి తెలుసుకుంటుండగా.. ఆమె మరోసారి బల్జీత్‍ని చితకబాదింది. వీరిద్దరికి సంబంధం ఉందని తెలియాని ఆమె భర్త ఇదంతా చూసి షాక్ అయ్యాడట. ఇక బల్జీత్‍ పై అత్యాచారం కేసు పెట్టలేదని, బాధితురాలు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. 

Related

  1. ఫేస్‌బుక్‌ ప్రేమ రేప్ కేసుగా మారింది!
  2. నిర్మాత మేనల్లుడు రేప్ చేసాడట
  3. డాన్సర్లను గ్యాంగ్ రేప్ చేసిన 12 మంది దుండగులు
  4. పదేళ్ళ బాలుడి ని రేప్ చేసింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -