యేగా అనేది భారతీయు జీవన విధానంలో ఒక భాగం.దీనికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది ప్రధాని నరేద్రమోదీ.ప్రపంచంలో యేగాడే కూడా ఉంది.యేగా చేయడం వల్ల మనుషుల ఆరోగ్యాం,జీవనశైలిలో ప్రధానంగా మార్పులు వచ్చా యి.
యేగాతో ఏదైనా చేయవచ్చేనే దానన్ని నిరూపించాడో పెద్దమనిసి.ఏం తిన్నా కడుపులో ఎంచక్కా జీర్ణమవుతాయని భావించాడు.
కొన్ని రోజులపాటు ఇనుప ముక్కలు తిన్నాడు. బ్లేడ్లు, ట్యూబ్లైట్లను సైతం బొజ్జలో వేసుకున్నాడు.స్థానిక అశోక్ విహార్కు చెందిన శైలేంద్ర సింద్ర(52)కు కొంతకాలం కింద తీవ్ర కడుపునొప్పి రావడంతో ఆయనను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు.ఆయన బాడీని స్కాన్ చేసిన వైద్యులు అప్పట్లో కంగుతిన్నారు. యోగాతో ఏదైనా కరిగించవచ్చని భావించి ఇనుము వస్తువులు, బ్లేడ్లు, ట్యూబ్లైట్ అద్దాలు లాంటి పదార్థాలు తిన్నానని డాక్టర్లకు చెప్పాడు.
{loadmodule mod_custom,GA1}
ఆయనకు యాంటీ సైకోటిక్ థెరపీ చేసి మెడిసిన్ ఇస్తూ రోజు పరీక్షించినట్లు డాక్టర్ ఆర్పీ బెనివాల్ తెలిపారు. ఎట్టకేలకు ఆపరేషన్ చేసి రెండు లోహపు ప్లేట్లు, ఆరు సూదులు, కొన్ని బ్లేడ్లు, ట్యూబ్లైట్ అద్దాలను బయటకు తీసినట్లు వివరించారు. నాలుగు నెలల తమ శ్రమ ఫలించిందని వైద్యులు చెబుతున్నారు.
నేను ఆర్మీలో చేరాలలనుకున్నాను. కానీ నా పేగులలో సమస్య ఉందని, బతకడం కష్టని చెప్పడంతో ఆశను వదులుకున్నాను. ఇప్పటివరకూ నాకేం కాలేదు. యోగాతో ఏదైనా సాధ్యమని విన్నాను. అందుకే దాదాపు తొమ్మిదేళ్ల కిందట లోహాలు, అద్దాలు, బ్లేడ్లు, సూదులు మింగాను. యోగా వల్ల నేటికీ ప్రాణాలతో ఉన్నానని తెలిపారు.
{loadmodule mod_custom,GA2}
Also reda
- భార్యా, భర్తలు సంవత్సరంలో 5రోజులు ఒక్క మాటకూడ మాట్లాడుకోరు..
- అరుదైన ఆపరేషన్ చేసిన చైనా డాక్టర్లు…
- కృతిక హత్య మాములుగా కాదు.. కొట్టి చంపారు..?
- అమెరికాలో పెరుగుతున్న ఉబకాయుల సంఖ్య…
{youtube}E3VTxtbzSjY{/youtube}