- Advertisement -
తెలంగాణలో విద్యుత్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎలక్ట్రికల్ పోస్టులు ఎస్ పిడిఎస్ ఎల్ లో 201 , ఎన్ పిడిసిఎల్ లో 159, జెన్కోలో 419 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. సివిల్ పోస్టులు ట్రాన్స్కోలో 22, జెన్కోలో 172 ఉండగా.. ఎలక్ట్రానిక్స్ పోస్టులు జెన్కోలో 70, మెకానికల్ 195…మొత్తం 1422 పోస్టులను భర్తీ చేస్తామన్నారు.
డిసెంబర్లోగా నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఉద్యోగాలకు కొత్తగా ఎన్నికైన అభ్యర్తులందరూ జవనరి 1 నుంచి అందరూ విధుల్లో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు.