ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు రాజకీయాలలో తనదైన శైలిలో ముందుంటారు వై.యస్ జగన్ మోహన్ రెడ్డి. జగన్ కు ఉన్న రాజకీయానుభవం తో విమర్శలను ఎంతో చాక చక్యంగా జవాబు ఇస్తుంటారు. జగన్ కుటంబం పట్ల చాల శ్రద్ధ తీసుకుంటారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ విమర్శలు అడ్డు అదుపు లేకుండా జరుగుతుంటాయి. వ్యక్తిగత విషయాల నుండి కుటుంబ ప్రవర్తన వారి చదువు సంధ్యలు వరకు ఇలా అన్నింటా తమ రాజకేయాన్ని రుద్దుతూ ఉంటారు. ఇది ఇలా ఉంటే.. రాజకీయ నేతల పిల్లలు సమాజంలో నలుగురిలో కనిపిస్తూ సందడి ఉంటారు. పిల్లల ఇష్టాలను నేతలు కూడా తమకున్న అధికారం తో తీరుస్తూ ఉంటారు. అయితే ఇందుకు జగన్ పిల్లలు భిన్నంగా ఉంటారని తెలుస్తోంది. ఆయన ఇద్దరు కూతుర్లను ఇప్పటి వరకు ఎప్పుడు బయట ప్రపంచలోకి తీసుకురాలేదు చాలా లో ఫ్రొపైల్ మెయింటెయిన్ చేస్తూ పెంచారు జగన్. బంధువులు దగ్గర వారు తప్పించి వర్ష,హర్ష బయటవారు ఎవ్వరు పెద్దగ గుర్తు పట్టలేరు.ఎలాంటి ఆర్భాటాలు లేకుండా తమ పిల్లల్ని రాజకీయలకి ఇతర హడావిడికి దూరంగా ఉంచుతూ వారిని పెంచుతున్నారు జగన్ మోహన్ రెడ్డి. రాజశేకర్ రెడ్డి మరణ సందర్భంలోనూ వైయస్ జయంతి వర్ధంతులు రోజుమత్రమే వీరు బయట కనిపిస్తారు. అయితే అంతవరకే అది పరిమితం మిగత రోజల్లో ఎక్కడ కూడా వీరి ఊసుకూడా లేదు. అయితే తాజాగా జగన్ పెద్ద కూతురు అయిన వర్ష గురించి ఒక విషయం ఇప్పుడు బయట తెగ హల్చల్ చేస్తుంది.ఇంత రహస్యం గా సమాజానికి దూరంగా పెంచుతున్న జగన్ దంపతులు గర్వించే విధంగా ఘనత సంపాదించింది పెద్ద కూతురు.
ప్లస్ 2 కంప్లేట్ చేసిన వర్ష లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ లో సీట్ సంపాదించింది.అలాగే జగన్ చిన్న కూతురు అయిన హర్ష కూడా చదువులో ఎప్పుడు ముందే ఉంటుందట,నేతల కూతుర్లు ఇలాంటి ఘనతలు సాధించైనా దాకలాలు చాల అరుదుగా కనిపిస్తాయి. ఇద్దరు కూతుర్లు బాగా చదవడం వాళ్ళ వారి కెరీర్ ని బాగా రుపుదిద్దలని జగన్ వారిని బయట ప్రపంచలోకి తిసుకురాడట అది అసలు విషయం.
Related