Thursday, April 25, 2024
- Advertisement -

ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్ కి..చెన్నై సూపర్ కింగ్స్ బలే రేటు..!

- Advertisement -

చెన్నై వేదికగా జరుగుతోన్న ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్​ స్పిన్​ ఆల్​రౌండర్​ మొయిన్​ అలీని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో బెంగళూరుకు ఆడిన అలీని తాజాగా సీఎస్​కే దక్కించుకుంది.బంగ్లాదేశ్​ ఆల్​రౌండర్​ షకిబుల్​ హసన్​ను కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టు రూ.3.20 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటివరకు ఏడు సీజన్లలో షకిబ్​ ఇదే జట్టుకు ఆడాడు. చివరగా సన్​రైజర్స్​కు ప్రాతినిధ్యం వహించాడు.

రూ.50 లక్షల కనీస విలువ జాబితాలో ఉన్న భారత ఆటగాడు శివం దూబేను రాజస్థాన్​ రాయల్స్​ జట్టు కొనుగోలు చేసింది. రూ.4.4 కోట్లకు రాయల్స్ ఫ్రాంచైజీ ఇతడిని దక్కించుకుంది.ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్, టీ20 నెంబర్ వన్ బ్యాట్స్​మన్ డేవిడ్ మలన్​ను కనీస ధర 1.5 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.

మ్యాక్స్​వెల్ కి భారీ రేటు..బెంగుళూరు జోరు..!

ఐపీఎల్ 2021 మినీ వేలం : కొత్త రికార్డు సృష్టించిన క్రిస్‌ మోరిస్..‌ ఏకంగా రూ.16.25 కోట్లు!

న్యాయవాద దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..!

క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసిన క‌న్న‌డ భామ‌! రామ్ చ‌ర‌ణ్ మూవీలో రచ్చ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -