Thursday, March 28, 2024
- Advertisement -

మ్యాక్స్​వెల్ కి భారీ రేటు..బెంగుళూరు జోరు..!

- Advertisement -

ఐపీఎల్​ 2021 వేలం ప్రారంభమైంది. ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​ను బెంగుళూరు జట్టు రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో మ్యాక్సీ.. పంజాబ్ కింగ్స్​కు ఆడాడు. కాగా, గత సీజన్​లో పేలవ ప్రదర్శన చేసినప్పటికీ.. ఈ స్టార్​ క్రికెటర్​ ప్రస్తుతం అత్యధిక ధరకు అమ్ముడుపోవడం విశేషం. చెన్నై, బెంగుళూరు మధ్య వేలం పోటాపోటీగా జరిగింది. గత ఐపీఎల్​లో పంజాబ్​ ఇతన్ని రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది.

మరో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్​మెన్ స్టీవ్​ స్మిత్​ను ఢిల్లీ క్యాపిటల్స్​ రూ.2.2 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్​లో స్మిత్​.. రాజస్థాన్​ రాయల్స్​కు కెప్టెన్​గా వ్యవహరించాడు.బంగ్లాదేశ్​ ఆల్​రౌండర్​ షకిబుల్​ హసన్​ను కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టు రూ.3.20 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటివరకు ఏడు సీజన్లలో షకిబ్​ ఇదే జట్టుకు ఆడాడు. చివరగా సన్​రైజర్స్​కు ప్రాతినిధ్యం వహించాడు.

ఐపీఎల్ 2021 మినీ వేలం : కొత్త రికార్డు సృష్టించిన క్రిస్‌ మోరిస్..‌ ఏకంగా రూ.16.25 కోట్లు

న్యాయవాద దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..!

అందాన్ని అర‌బోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

మెగాస్టార్ తో రొమాన్స్ చేయ‌బోతున్న శృతి హాస‌న్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -