- Advertisement -
ఫ్లాష్..ఫ్లాష్…జియో ఆఫర్ మార్చి 31 తో ముగుస్తుండటంతో…దేశ వ్యాప్తంగా ఫ్రీ సేవలు పొందిన కస్టమర్లు ఇప్పుడు ప్రైమ్ మెంబర్ షిప్ ..టారీఫ్ లు ప్రకటించడంతో కస్టమర్లు కూడ జియోకు భారీ షాక్ లు ఇస్తున్నారు…
ఇప్పటి వరకు 22% కస్టమర్లు కూడ ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకోక పోవడం సంచలనం కలిగిస్తుంది…దీంతో కస్టమర్ల దెబ్బకు మళ్లీ డిసెంబర్ వరకు ఫ్రీ ఇచ్చే ఆలోచనలో అంబానీ ఉన్నారని వినికిడి…కాబట్టి తొందరపడి ప్రైమ్ లో చేరే వారు ఆలోచించాల్సిందే…