ఆఫ్ఘనిస్థాన్లోని ఇండియన్ ఎంబసీ దగ్గర భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు లో 49 మంది మరణించగా.. 300 మందికిపైగా గాయపడ్డారు. ఇండియన్ ఎంబసీకి దగ్గరలో జరిగిన ఓ పేలుడికి ఎంబసీ కిటికీలు, డోర్లు ధ్వంసమయ్యాయి. అయితే ఎంబసీలోని అధికారులంతా క్షేమంగానే ఉన్నారని.. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.
{loadmodule mod_custom,Side Ad 1}
అయితే ఉగ్రవాదుల లక్ష్యం ఏంటి ఏంటి అనే విషయంపై స్పష్టత లేదు. ఇండియన్ ఎంబసీ ప్రధానంగా మాత్రం.. ఈ పెలుడు జరగలేదని తెలుస్తోంది. పేలుడు జరిగిన ప్రాంతంనకు.. దగ్గరలో అధ్యక్ష నివాసం, ఇతర దేశాల ఎంబసీలు కూడా ఉన్నాయి. ఈ పేలుడు ధాటికి.. వందల మీటర్ల దూరంలో ఉన్న పెద్ద పెద ఇళ్లు కూడా ధ్వంసం అయ్యాయి. అయితే ఈ పేలుడుకు ఎవరూ బాధ్యత వహించకపోయినా.. తాలిబన్ల పనే అయింటుందని.. అనుమానిస్తున్నారు. అయితే ఈ మధ్య జరిగిన పలు పేలుళ్లకు ఇస్లామిక్ స్టేట్ కూడా బాధ్యత వహించింది.
{youtube}ZxVHnopQggQ{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related