2019 ఎన్నికల్లో కడపలో జగన్ దెబ్బ కొట్టాలన్న టీడీపీ నాయకుల కుతంత్రాలకు జగన్ అడ్డకట్ట వేయబోతున్నారు. మొన్నా మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావించన చంద్రబాబు కుతంత్రాలుకు తెరతీశారు..రూ.100 కోట్లకు పైగా డబ్బులు వెదజల్లి ప్రజాప్రతినిధులను బెదిరించి..
వారిని లొంగ దీసుకున్నాలాభం లేకపోవడంతో …ఆఖరికి పులివేందులలో జగన్ బంధువు వైఎస్.మనోహర్కు రూ.6 కోట్లు ఇచ్చి అభ్యర్తిని ఎట్టకేలకు బోటాబోటి మెజారిటీతో గెలిపించుకన్నారు. ఏదో సొంతంగా గెలిచినట్లు ఇక టీడీపీకీ తిరుగులేదన్నట్లు అత్యాశ ఎక్కువయ్యి….2019 ఎన్నికల్లో జగన్ను ఓడిస్తామని బాబు,తెలుగు తమ్ముల్లు కుల్లు,కుతంత్రాలు పడుతున్నారు. వీటన్నింటికీ దిమ్మతిరిగి పోయేలా జగన్ భారీ స్కెచ్ వేస్తున్నారు.
కడప జిల్లాలో జగన్కు చెక్ పెట్టేందుకు జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి చేర్చుకొని ..మంత్రి పదవిఇచ్చి చద్రబాబు పడుతున్న కుయుక్తులను గమనించిన జగన్ ఆదినారాయణరెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలనే పట్టుదలతో ఉన్నారు.
ఆదికి చెక్ పెట్టేందుకు మైదుకూరు మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు డీఎల్.రవీంద్రారెడ్డిని పార్టీలోకి చేర్చుకొని కీలక బాధ్యతలు అప్పగించేందుకు జగన్ సిద్దమయ్యారని సమాచారం. గతంలో వైసీపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను నిజం చేసేందుకు జగన్ పూనుకున్నారు. అన్నీ కుదిరితే త్వరలోనే డీఎల్ను పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం.కడప జిల్లా బాధ్యతలన్నింటినీ బాబాయ్ వైఎస్.వివేకానందరెడ్డికి అప్పగించించాడు. కడప జిల్లాలో క్లీన్ స్విప్ చేసేందుకు బాబాయ్కి మద్దతుగా నిలవబోతున్నాడు.
బాధ్యతలను సవాలుగా తీసుకొని తన సర్వశక్తులు వడ్డుతానని వివకానందరెడ్డి ప్రకటింఇచనట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. స్థానికి సంస్తల ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయినా … పట్టబద్రుల ఎన్నికల్లో వైసీపీ విజయబేరి మోగించిన ఉత్సాహంతో ముందుకు కదులుతోంది. టీడీపీకి అంతు చిక్కకుండా వ్యూహాలను జగన్ రిచిస్తున్నారు.2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి వైఎస్ కుంటుంబానికి కంచుకోటని మరోసారి నిరూపించు కుంటారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
{youtube}Xg367WV4hOI{/youtube}
Related