Friday, April 26, 2024
- Advertisement -

నా మంచం మీద ఎల్లప్పుడు ముగ్గురు మగాళ్లు : కస్తూరి

- Advertisement -

అన్నమయ్య సినిమాలో రమ్యకృష్ణతో పాటు నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకున్న కస్తూరి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. చాలా రోజులకు తెలుగు ప్రేక్షకుల ముందుకు కస్తూరి వచ్చింది. అలీతో సరదాగా టాక్ షోలో కస్తూరి పాల్గొంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో ఊహించని నిజాలు కస్తూరి చెప్పింది. 90స్ లో ఐశ్వర్యారాయ్, సుస్మితా సేన్ వంటి వారితో మిస్ ఇండియా, మిస్ వరల్డ్ ఫైనలిస్ట్ జాబితాలో తాను ఉన్ననని చెప్పింది. తనకు ఓ బాబు, ఓ పాప అని చెప్పింది.

ఇక నాగార్జున గురించి చెబుతూ.. షూటింగ్ లో ఆయన షేకండ్ ఇవగానే ఆ చేయిని అలానే చూసుకుంటూ ఉన్నానని.. నా లైఫ్ లో చాలా మంది హీరోలతో వర్క్ చేశాను.. కానీ లైఫ్ టైమ్ లో క్రష్ అనేది.. అది నాగార్జున గారి మీదనే అని చెప్పింది. లైఫ్ లో ముగ్గురు మగాళ్లకు నిద్రపోతునప్పుడు ఫోన్ చేస్తారా అని అలీ ఒక ప్రశ్న అడగటంతో.. కస్తూరి బోల్డ్ కామెంట్ చేసింది. నా మంచం మీద ఎల్లప్పుడు ముగ్గురు మగాళ్లు అంటూ కస్తూరి చెప్పిన కామెంట్ కి అలీ షాక్ అయ్యారు.

ఇక రమ్యకృష్ణ అంటే కూడా క్రష్ అని.. విజయ్ దేవరకొండ అంటే పిచ్చి ఇష్టమని కస్తూరి చెప్పింది. తనకు తల్లి పాత్రలు చేయాలని ఉందని.. కానీ ఇంకా యంగ్ గా కనిపిస్తున్నానని తీసుకోవడం లేదని చెప్పింది. గత ఏడాది నుంచి కొందరు నన్ను సైబర్ అభ్యుస్ చేస్తూన్నాడని మాట్లాడుతూ.. కొన్నాళ్లకు సహించి సహించి తట్టుకోలేకపోయాను. ఒక మాట ఎంతగానో బాధ కలిగించింది. నువ్వు చేసేది ఎవరికి తెలియదా ఏమిటి? వెళ్లి అదే చేసుకో అన్నారు. అందుకే యూట్యూబ్ ఛానెల్ పెట్టి అందులో అసలైన సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నట్లు కస్తూరి చెప్పింది. అలానే తన భర్త యూఎస్ లో ఉన్నారని చెప్పింది. మీరు కూడా ఆ ప్రోమోను చూడండి.

సింగర్ సునీత పేరు చెప్పి రూ.1.7 కోట్లు కొన్నారు..!

రెండు లగ్జరీ కార్లను అమ్మేసిన రేణు దేశాయ్.. ఎందుకు ?

టెంపర్ మూవీని ఆర్.నారాయణ మూర్తి ఎందుకు రిజెక్ట్ చేశాడంటే ?

అలా కిస్ చేయడం వల్ల భర్త మీద కోరిక కలిగింది : యాంకర్ ఝాన్సీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -