Saturday, April 27, 2024
- Advertisement -

తిరుపతి లో పెళ్ళి చేసుకుంటాను: జాన్వీ కపూర్

- Advertisement -

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం తన కెరీర్ ని గాడి లో పెట్టె పని లో బిజీ గా గడుపుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. తన మొదటి చిత్రం తో అందరినీ ఎంతగానో అలరించిన ఈ హీరోయిన్ ఇప్పుడు రెండో చిత్రాన్ని కూడా పూర్తి చేసింది. అంతే కాకుండా త్వరలో నే సౌత్ లో కూడా అడుగు పెట్టాలి అనే తలంపు తో ఉంది. అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఈ హీరోయిన్ ఇటీవలే తన పెళ్ళి ప్రస్తావన తీసుకొని వస్తూ తన పెళ్ళి గురించి సెలవిచ్చింది.

ఇటీవలే ఒక మగజినె కి ఇంటర్వ్యూ ఇస్తూ తన పెళ్ళి గురించి మాట్లాడింది. ఫోటో షూట్ చేసాక తన పెళ్ళి గురించి చెప్తూ ఎలా పెళ్ళి చేసుకుంటుందో సెలవిచ్చింది జాన్వీ.

“నాకు ముందే తెలుసు నా పెళ్ళి చాలా సంప్రాదాయబద్దం గా జరగనుంది అని. అంతే కాకుండా నేను తిరుపతి లో పెళ్ళి చేసుకుంటాను. నా పెళ్లి కి కాంజీవరం జరీ సారీ ని కట్టుకుంటాను.” అని జాన్వీ సెలవిచ్చింది. కానీ జాన్వీ మాత్రం పెళ్ళి చేసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది అని చెప్పుకొచ్చింది. ఎప్పుడైనా కానీ పెళ్ళి మాత్రం తిరుపతి లో అన్న మాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -