Wednesday, May 1, 2024
- Advertisement -

రకుల్ ను మిస్ అవుతున్న మంచులక్ష్మీ.. ఆ ఫొటోతో ?

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో కూతురిగా లక్ష్మీ మంచు అందరికీ తెలిసినదే. ఈమెకు ఇండస్ట్రీలో ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే లక్ష్మి మంచు తాజాగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సినిమా ఇండస్ట్రీలో లక్ష్మీ ప్రసన్నకు ఎంతో మంది స్నేహితులు, సన్నిహితులు ఉన్నారు. అయితే వీరిలో నటి రకుల్ ప్రీత్ సింగ్ తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడికి వెళ్ళినా వీరిద్దరూ కలిసి వెళ్లడం, పార్టీలు, పండుగలు ఒకే చోట కలిసి చేసుకోవడం చేస్తుంటారు. శివరాత్రి పండుగ సందర్భంగా,హోలీ పండుగను పురస్కరించుకొని ఇద్దరు కలిసి ఒకేచోటకు వెళ్లి రచ్చ చేసిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ పై లక్ష్మీ మంచు చాలా బెంగ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా వారిద్దరూ కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తనని ఎంతో మిస్ అవుతున్నానంటూ పోస్ట్ చేశారు. లక్ష్మీ చేసిన ఈ పోస్టుకు రకుల్ తాను కూడా ఎంతో మిస్ అవుతున్నానంటూ రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే లక్ష్మీప్రసన్న షేర్ చేసిన ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వామ్మో.. నాని సినిమాకు ఇంత డిమాండా..?

మళ్ళీ ప్రేమలో పడిన గోవా బ్యూటీ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -