ఖైదీ సినమాతో మంచి జోరుమీదున్న చిరంజీవి ఇప్పుడు …స్వాతంత్ర్య పోరాట యేధుడు ఉయ్యాల వాడ నరశింహారెడ్డి కథ ఆధారంగా సినిమా తెరకెక్కనుంది.సురేందర్ రెడ్డి దర్శకత్వలో ఈ సినిమా తెరకెక్కనుంది.
ఇప్పటికే దీనికి సంబంధించిన భారీ సెట్ను రామోజీ పిల్మ్ సిటీలో వేస్తున్నారు. దాదాపు రూ.100 కెట్ట ఖర్చుతో నిర్మించాలని రామ్ చరణ్ భావించాడు.
బాహుబలి 2 సినిమా ఎంత క్రియేట్ చేసిందో అందరికి తెలిసిదే. ఆసినిమాను తలపించే రీతిలో చిత్రీకరించాలనుకుంటున్నారు. ఈసినిమాకు భారీ గ్రాపఫిక్స్తోపాటు క్యాస్టింగ్ కూడా భారీగానె ఉందట. బాహుబలి సినిమాలో విలన్గా భళ్ళాలదేవుడిగా కనిపించి అలరించిన రానాని చిరు 151వ సినిమాలో సెలక్ట్ చేసారనే వార్తలు వినిపిస్తున్నాయి.
{loadmodule mod_custom,Side Ad 1}
రానా, చరణ్ కి చిన్న నాటి స్నేహితుడు కావడం, మెగాస్టార్ వంటి టాప్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ రావడంతో వెంటనే ఓకే అనేశాడట రానా. అయితే బాహుబలి సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించి భళా అనిపించిన భళ్ళాలదేవుడు చిరు 151 మూవీలోను విలన్ గానే కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి మధ్య ఓ భారీ ఫైటింగ్ కూడా ఉండనుందని సమాచారం. మరి దీనిపై పూర్తి క్లారిటీ ఎప్పుడు ఇస్తారో చూడాలి. రానా ప్రస్తుతం తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి అనే చిత్రం చేస్తున్నాడు.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- బాహుబలి రికార్డులను బ్రేక్ చేయడానికి చిరు ప్లాన్ సూపర్
- బాహుబలి 2 పై పవన్ షాకింగ్ కామెంట్స్.. అనందంలో రాజమౌళి
- “భల్లాలదేవ భార్య ఎవరు?” రాజమౌళి క్లారిటీ ఇదే
- ‘బాహుబలి’లో ఎవరు ఎవరు ఎంత తీసుకున్నారో తెలుసా..?