Thursday, April 25, 2024
- Advertisement -

175 కోట్ల రూపాయిల ఇల్లు.. ప్రియుడి కోసమే కొన్న హీరోయిన్!

- Advertisement -

ఎక్కడో శ్రీలంక నుంచి ముంబయి వచ్చి బీ టౌన్ క్వీన్ అందరి ప్రశంసలు అందుకుంటున్న బ్యూటీ జాక్వెలిన్‌ పెర్నాండేజ్‌. తన నటన, అందచందాలతో బాలీవుడ్‌లో పాగా వేసింది. తరచూ పలు షూటింగులతో ఫ్యాషన్ షో ల తో ఎంతో బిజీగా ఉండే ఈ బ్యూటీ తన కుటుంబానికి దూరంగా ముంబైలో నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే జాక్వెలిన్ ముంబైలో ఒక ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారని బిటౌన్ సమాచారం.

ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడితో కలిసి ఎక్కువ సమయం గడపడం కోసమే ఏకంగా రూ.175 కోట్ల విలువ చేసే బంగ్లా కొన్నారని తెలుస్తోంది. దక్షిణాదికి చెందిన ఒక పారిశ్రామిక వేత్తతో ప్రేమలో ఉన్నారు. అయితే భవిష్యత్తులో తన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ముంబైలోనే సెటిల్ కావాలని తన ప్రియుడు భావించడంతో తన ప్రియుడు దగ్గరగా ఉండటం కోసం ముంబైలోని ఎంతో ఖరీదైన ప్రాంతంగా చెప్పుకునే జుహూలోని ఓ అందమైన కాలనీలో రూ.175 కొనుగోలు చేశారట.

Also read:ఈ ఉప్పు తింటే బీపీ పేషెంట్స్ కు మంచిది..?

ప్రస్తుతం జాక్వెలిన్ ఈ ఇంటిని తన అభిరుచికి అనుగుణంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.జాక్వెలిన్ ఒకేసారి ఇంత ఖరీదైన బంగ్లా కొనుగోలు చేయడంతో ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా జాక్వెలిన్ చేసిన పానీ పానీ అనే ఆల్బమ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మొత్తానికి జాక్వెలిన్ ఇంత ఖరీదైన బంగ్లాలు కొనుగోలు చేయడంతో ఈ విషయం కాస్త బీ టౌన్ లో చక్కర్లు కొడుతోంది.

Also read:ప్యాకెట్ పాలు తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -