Saturday, May 4, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ ను సోషల్ మీడియా ఫుట్ బాల్ ఆడుకుంటుందా..?

- Advertisement -

మీకు తెలుసా… పదకొండు రోజులు నేను అన్నం మానేశాను అనే పవన్ కళ్యాణ్ జనసేన సభలో చెప్పిన డైలాగ్ లపై ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. విచిత్రమేమిటంటే… ఈ వీడియోని వర్మ కూడా గుర్తించాడు. మెగా ఫ్యామిళీ జోలికే పోనని గతంలో చెప్పిన వర్మ…ఈ వీడియో చూడగానే బాగా టెంప్ట్ అయిపోయాడు. ఇది సత్యాన్ని అపవిత్రం చేయడమే,అది విన్నవారి వేదన అలా ఉంటుంది అంటూ షేర్ చేసుకున్నాడు.నిజంగానే ఇది సెటైర్ ..కాస్త టూ మచ్ గా ఉన్నట్టు అనిపించినా సరే ఇప్పడు ఈ వార్త నిజంగానే సోషల్ ట్రెండ్స్ లో టాప్ పొజిషన్ కు చేరిపోయింది.

ఒక రకంగా చెప్పాలంటే.. అనవసర కామెంట్స్ పై సోషల్ మీడియా రియాక్షన్ ఇది అని చెప్పవచ్చు. అయినా రామ్ గోపాల్ వర్మ… మెగా హీరోల జోలికి పోయి తిట్లు తిని లెంపలేసుకుని ,మళ్ళీ ఈ వీడియో పై ఎందుకు కామెంట్ చేశాడో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. దీనికి తోడు పవన్ శతఘ్ని టీమ్ అంత దూకుడుగా దాడులు చేస్తున్నా……ఇంకా ఇలాంటి వీడియోలు ఎందుకొస్తున్నాయి. ఇక్కడ ప్రధాన ప్రశ్న ఇదే. ఆ వీడియో లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -