Friday, May 10, 2024
- Advertisement -

‘భ‌ర‌తుడి’ రెండు క‌లెక్ష‌న్స్‌ని చూస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

- Advertisement -

మ‌హేష్ బాబు తాజా చిత్రం భ‌ర‌త్ అను నేను బాక్సాఫిస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల సునామి సృష్టిస్తుంది.విడుద‌ల రోజు నుండే సుప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.ఈ సినిమా రెండు రోజుల్లోనే వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది.బాహుబలి తరువాత వేగంగా వంద కోట్ల క్లబ్‌ లో చేరిన సినిమాగా చరిత్ర సృష్టించింది.ఇప్ప‌టికే నాన్ బాహుబ‌లి రికార్డ‌ల వేట ప్రారంభించింది.

తొలిరోజు మహేష్‌ కెరీర్‌ బెస్ట్ ఓపెనింగ్స్‌ సాధించిన ఈ సినిమా అమెరికాలో రెండు రోజుల్లో రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది.సినిమా 100 కోట్ల క్ల‌బ్‌లో చేరిన విష‌యాన్ని చిత్ర నిర్మాత డివివి ప్రోడ‌క్ష‌న్స్ త‌న ట్వీట్ట‌ర్ ద్వారా తెలిపారు. ఇప్ప‌ట్లో మ‌రో పెద్ద సినిమా లేక‌పోవ‌డంతో మ‌హేష్ సినిమాకు బాక్సాఫిస్ దగ్గ‌ర తిరుగు లేదు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -