Wednesday, May 15, 2024
- Advertisement -

పింక్ ర్యాలీ కి కూతురు తో వచ్చిన లక్ష్మీ మంచు

- Advertisement -

రొమ్ము కేన్సర్ పై అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన ‘పింక్ రిబ్బన్ వాక్’ ను తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు.

హైదరాబాదులోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు (కేబీఆర్ పార్కు) వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువతులు పాలుపంచుకున్నారు.

వాక్ ను ప్రారంభించిన హరీశ్ రావు మాట్లాడుతూ బ్రెస్ట్ కేన్సర్ లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు.

ఇందులో భాగంగా అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ సెలిబ్రిటీ మంచు లక్ష్మీ ప్రసన్న తన కూతురుతో కలిసి వచ్చింది.  అవగాహన అనేది చాలా ముఖ్యం అనీ బ్రెస్ట్ క్యాన్సర్ విషయం లో ఈ అవగాహన లేకనే ఎందరో చనిపోతున్నారు అని తెలుస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -