Friday, April 26, 2024
- Advertisement -

మంచు విష్ణు కుటుంబంలో చిచ్చు.. ఐపీఎల్ వల్లే అంటూ ట్వీట్!

- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా ఏ ఆటకి లేని క్రేజ్ క్రికెట్ కి ఉందని చెప్పవచ్చు.టీవీలో క్రికెట్ వస్తుందంటే చాలు పనులు అన్ని పక్కన పెట్టేసి టీవీలకు అతుక్కుపోతుంటారు. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఈ ప్రీమియర్ లీగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు.

అయితే ఈ ఏడాది ఈ ప్రీమియర్ లీగ్ ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కావడంతో అభిమానులు అందరూ టీవీలకు అతుక్కుపోయి మా ఆటగాడు గొప్పఅంటే మా ఆటగాడు గొప్ప అంటూ గొప్పలు చెబుతుంటారు. ఈ విధంగా తమ అభిమాన ఆటగాళ్ళ గురించి పొగడటం మనం చూస్తూనే ఉంటాం. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ కారణంగా హీరో మంచు విష్ణు ఇంట్లో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి.

Also read:మీకు అర్థమవుతుందా అంటూ.. టాటూ సీక్రెట్స్ రివీల్ చేసిన రష్మిక!

మంచు విష్ణు ఇద్దరు కూతుర్లు అరియాన, వివియాన కూతుర్లు ఇద్దరి మధ్య ఐపీఎల్ గొడవ తారాస్థాయికి చేరుకుంది.అరియాన ధోని అభిమాని, వివియాన కోహ్లీ అభిమాని. వాలిద్దరిలో ఎవరు ఉత్తమ ఆటగాడు అని వీళ్లిద్దరు తరచూ గొడవలు పడుతున్నారు. వీరిద్దరి మధ్య గొడవ వేరే లెవల్ లో ఉంది. ఎవరైనా కొంచెం సహాయం చేయండి అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారి ఎంతో మందిని ఆకట్టుకుంది.

Also read:అతని ఫోటో ముందు పెట్టుకుని అర్ధరాత్రి కూతురుతో కలిసి రచ్చ చేసిన సురేఖవాణి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -