Friday, April 26, 2024
- Advertisement -

మెహ్రీన్ రెమ్యూనరేషన్ తో డైలమాలో కళ్యాణ్ రామ్..

- Advertisement -

‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’.. ‘మహానుభావుడు’.. ‘రాజా ది గ్రేట్’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన మెహ్రీన్ టాలీవుడ్‌ లో గోల్డెన్ లెగ్ అన్న ట్యాగ్ తగిలించుకుంది. తన కొత్త సినిమాకు రూ.70 లక్షల పారితోషకం డిమాండ్ చేసినట్లు సమాచారం.

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా కు మెహ్రీన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ చిత్రాన్ని స్వయంగా కళ్యాణ్ రామే నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి మెహ్రీన్ రూ.70 లక్షల పారితోషకం అడగడంతో కళ్యాణ్ రామ్ డైలమాలో పడ్డాడట. ప్రస్తుతం పారితోషకం విషయంలో చర్చలు నడుస్తున్నాయట. మెహ్రీన్ కొంచెం తగ్గే అవకాశాలున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -