- Advertisement -
రాజమౌళి మల్టీస్టారర్ చిత్రం అనౌన్స్ అయిందో లేదో సినిమాపై చాలా అంచనాలు బాగా పెరిగిపోయ్యాయి. చెర్రీ-తారక్లతో ఫోటోను రాజమౌళి షేర్ చేసిన దగ్గర నుండి మీడియాలో రకరకాల కథనాలు వినిపించాయి. ఇదిలా ఉంటే చెర్రీ ఇప్పుడు పెద్ద షాకే ఇచ్చాడు. అ
సలు ఈ సినిమాకు ఇంత వరకు స్టోరి ఏది లేదని ,ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ ఏదీ సిద్ధం కాలేదని తెలిపారు. కేవలం రాజమౌళిని నమ్మే ఆ చిత్రానికి సంతకం చేశాను,తారక్ కాంబినేషన్ కుడా కావడంతో సినిమాను ఒకే చేశానని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం రాంచరణ్ రంగస్థలం చిత్ర ప్రమోషన్లో బిజి బిజిగా ఉన్నాడు.