Thursday, May 16, 2024
- Advertisement -

ఇక్కడ రానా పంపితే అక్కడ ధనుష్ రిసీవ్ చేసుకున్నాడు.

- Advertisement -

చెన్నై ప్రస్తుతం అతలాకుతలం గా మారింది .చెన్నై రోడ్లు ఎరుల్లా మారగా తమ ఇళ్ళల్లో  ఒక్క వస్తువు కూడా పనిచేయడం లేదు అంటూ అక్కడ జనాలు వాపోతున్నారు. ఒక పక్క తీవ్రమైన వరద కానీ చుట్టుపక్కల ఉన్న ఎన్నో నీళ్ళు తాగడానికి పనికి రావు.

తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. ఎప్పుడూ ఇలాంటి విపత్కర పరిస్థితిలో ముందుండే సినిమా జనాలు ఇప్పుడూ తమ చేతనైన సాయం చేస్తున్నారు. ఇక్కడి తెలుగు హీరోలు రానా , అల్లూ అర్జున్ వీరంతా కలిసి  ఓ భారీ స్టోరేజ్ ట్రక్ లో ఈ తిండి పదార్థాలన్నిటినీ పంపిస్తే అక్కడ హీరో ధనుష్ రిసీవ్ చేసుకుని అవసరార్థులకు పంచాడు. వరదల సమయం లో సినిమా వారు అందిస్తున్న సాయం చాలా గొప్పగా ఉంది.  

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ఏకంగా కోటి ఆర్థిక సాయం ప్రకటించి శభాష్ అనిపించారు. కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్ కూడా ప్రజల కష్టాల్ని చూసి చలించిపోయి తన శక్తిని మించి కోటి ఆర్థిక సాయం ప్రకటించాడు.ఈ రకంగా అందరూ ఇస్తూ ఉన్న తరుణంలో మన వారు డబ్బు కాకుండా వారికి కావాల్సిన నిత్యావసరాలు అందించాలి అని ఫిక్స్ అయ్యారు

సో వేల టన్నుల కొద్దీ వాటర్ బాటిల్స్ పంపిస్తున్నారు , వంటకి కావలసిన పోయ్యీ ఆహారా పదార్ధాలూ పంపుతున్నారు. . హైదరాబాద్ నుంచి తిండి పదార్థాలతో వచ్చిన ట్రక్ ని ఫోటో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు ధనుష్ మీ మనసుకు నా జోహారు అంటూ పొగిడేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -