- Advertisement -
సాయి పల్లవి ‘ఫిదా’ సినిమాతో తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చకుంది. ఈ సినిమా తరువాత ఈ అమ్మడికి తెలుగులో క్రేజ్ పెరింగింది.ఫిదా సినిమా తరువాత వరుస సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి.సాయి పల్లవి ప్రస్తుతం శర్వానంద్ సినిమాలో హీరోయిన్గా చేస్తుంది. ఈ సినిమా టైటిల్ను ‘పడి పడి లేచే మనస్సు’గా నిర్ణయించారు.
బుధవారం సాయిపల్లవి పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో ఆమె ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఈ ఫోటోలో సాయి పల్లవిని చూసిన వారందరూ మనస్సు నిజంగానే పడిలేస్తుందని అభిప్రాయపడుతున్నారు.ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.ప్రస్తుతం సాయిపల్లవి సూర్య సరసన ఓ సినిమాలో నటిస్తున్నారు.