Tuesday, May 21, 2024
- Advertisement -

సంతోష్‌ శోభన్‌ హీరోగా సింప్లీ జిత్‌ ప్రొడక్షన్స్‌ చిత్రం

- Advertisement -

గోల్కొండ హైస్కూల్‌, తను నేను చిత్రాల హీరో సంతోష్‌ శోభన్‌ కథానాయకుడిగా సింప్లీ జిత్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ దగ్గర అసోసియేట్‌గా వర్క్‌ చేసిన శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకత్వంలో అభిజిత్‌ జయంతి ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్‌ జూన్‌ నుంచి స్టార్ట్‌ అవుతుంది. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత అభిజిత్‌ జయంతి తెలిపారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -