Thursday, May 2, 2024
- Advertisement -

మీడియాపై తమన్నా ఆవేదన

- Advertisement -

హీరోయిన్ త‌మన్నా మ‌రోసారి మీడియాపై త‌న ఆవేద‌న‌ను చెప్పుకుంది.నా మాటలను మీడియాలో వక్రీకరించి రాయడం ఎక్కువైంద‌ని హీరోయిన్ తమన్నా బాధప‌డింది.తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు త‌మిళ‌,బాలీవుడ్‌లో త‌న అందం,న‌ట‌న‌,డ్యాన్స్‌తో మంచి పేరు తెచ్చుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే … త‌మ‌న్నా తాజాగా ఓ ఇంట‌ర్య్వూలో త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందించింది.త‌న‌కు పెళ్లైంద‌నే వార్తలు ఈ మ‌ధ్య ఎక్కువుగా వ‌స్తున్నాయ‌ని తెలిపింది.

తన గురించి వార్తలు రాసేటప్పుడు తనని అడిగి కన్ఫార్మ్‌ చేసుకుని రాయండని తమన్నా సూచించింది.మీ టీఆర్పీ రేట్లు కోసం ఇలా రాయ‌డం అన్యాయం అని చెప్పుకొచ్చింది.నేను పెళ్లి చేసుకుంటే అంద‌రికి చేప్పే చేసుకుంటాన‌ని త‌మ‌న్నా ఆ ఇంట‌ర్య్వూలో తెలిపింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -