తెలుగు ఇండస్ట్రీలో విభిన్న కథలు వస్తున్నాయి అనుకున్నాం కాని ,మరి ఇంత విభిన్న కథ తెలుగులో వస్తుందని ఎవరు ఊహించి ఉండరు.తెలుగులో A సర్టిఫికెట్ సినిమాలు ఎక్కువైయ్యాయి.తాజాగా విడువలైన ఓ సినిమా టీజర్ను చూసి అందరు షాక్ అవుతున్నారు. ఏడు చేపల కథ సినిమా టీజర్ను నిన్న(శుక్రవారం) విడుదల చేశారు చిత్ర యూనిట్.టెంప్ట్ రవి అనే క్యారెక్టర్ తో స్టార్ట్ అయ్యే టీజర్ కొన్ని సెకన్లలో కుర్రకారుని షాక్ అయ్యేలా చేసింది. రెచ్చగొట్టే ఆడవారిని చుస్తే టెంప్ట్ అయ్యే రవి పాత్ర డిఫరెంట్ గా ఉందని అంటున్నారు నెటిజన్స్.
ఇక చివరలో వచ్చే డైలాగ్ అయితే డబుల్ మీనింగ్ గా ఉంది. ఇక వైరల్ అవుతున్న మీటూ డైలాగ్ ని కూడా వాడేశారు. కొన్ని సీన్స్ కి సెన్సార్ తప్పదని చెప్పవచ్చు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను శేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాను ముఖ్యంగా యూత్ను టార్గెట్ చేసుకుని తీసినట్లు కనిపిస్తుంది.మరి మీరు కూడా ఈ టీజర్ను చూసేయండి.
https://youtu.be/39qVyCMOI9Q