Thursday, May 16, 2024
- Advertisement -

ఈ ముగ్గ‌రు ముఖ్య‌మంత్రులు క‌లిసి ప‌ని చేసిన సినిమా ఏదో తెలుసా?

- Advertisement -

త‌మిళ నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి మ‌ర‌ణంతో ఆయ‌న అభిమానులు,పార్టీ శ్రేణులు శోక సంద్రంలో మునిగిపోయ్యాయి.అయితే క‌రుణానిధి రాజ‌కీయ‌ల‌లోకి రాక‌ముందు ప‌లు సినిమాలు చేసిన సంగ‌త అంద‌రికి తెలిసిందే.ఆయ‌న త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి అయిన జ‌య‌ల‌లిత‌తో కూడా క‌లిసి ప‌ని చేశారు.అయితే ముగ్గురు ముఖ్య‌మంత్రులు క‌లిసి ఓ సినిమాకు ప‌ని చేయ‌డం విశేష‌మే అని చెప్పాలి.ఎన్టీఆర్‌,జ‌య‌ల‌లిత‌,క‌రుణానిధి వీరు ముగ్గురు క‌లిసి ఓ సినిమాకు ప‌ని చేశారు.

ఎన్టీఆర్ హీరోగా న‌టించిన గండికోట ర‌హ‌స్యం సినిమాలో హీరోయిన్‌గా త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌లలిత న‌టించారు.ఈ సినిమాకు మాటాల‌ను మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి అందిచారు.ఇలా ముగ్గురు ముఖ్య‌మంత్ర‌లు క‌లిసి ఓ సినిమా కోసం ప‌ని చేశారు.ఈ సినిమా సూప‌ర్ హిట్ అయింది.త‌రువాత కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ముఖ్య‌మంత్రిగా ఎన్టీఆర్ ప‌ని చేశారు.త‌మిళ నాడు ముఖ్య‌మంత్రులుగా క‌రుణానిధి,జ‌య‌లలిత‌లు ప‌ని చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -