అమెరికాలో సెక్స్ రాకెట్ బయటపడటం,ఈ సెక్స్ రాకెట్ను తెలుగు నిర్మాత నడుపుతున్నాడని తెలియడంతో అందరు షాక్ గురైయ్యారు. ఈ వ్యవహరంలో టాలీవుడ్కు చెందిన హీరోయిన్స్,యాంకర్స్,సింగర్స్ ఉన్నారని సమాచారం. కిషన్ మోదుగుమూడి అనే వ్యక్తి ఇక్కడి తెలుగు సినిమాలను అక్కడ డబ్ చేసి విడుదల చేస్తాడు. దీనిలో భాగంగానే కొన్ని ఈవెంట్స్కు మేనజర్గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇక్కడి హీరోయిన్స్,యాంకర్స్,సింగర్స్ను అమెరికా తీసుకువెళ్లి అక్కడ ప్రొగ్రామ్స్ చేస్తుంటాడు. ఇది బయటికి తెలిసిన విషయం. అయితే ఇక్కడి వారిని ఈవెంట్స్ పేరు మీద అక్కడిగా తీసుకువెళ్లి వ్యభిచారం చేయిస్తున్నాడని తాజాగా బయటపడిన సంగతి తెలిసిందే.. ఇప్పడు ఈ వ్యవహరం బయటపడటంతో ఇందులో ఉన్నవారందరు భయపడుతున్నారు.
ఇప్పటికే అమెరికా పోలీసులు ఈ కేసు చాలా సీరియస్గా తీసుకున్నారని సమాచారం. దీనిలో భాగంగానే అమెరికా పోలీసులు టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ను ప్రశ్నించారు. ఇక మరో హీరోయిన్ రకుల్ను కూడా ప్రశ్నించనునన్నారని తెలుస్తుంది. ఈ సెక్స్ రాకెట్ బయటపడిన దగ్గర నుండి టాలీవుడ్కు చెందిన ఇద్దరు హీరోయిన్లు మాత్రం తెగ టెన్స్న్ పడుతున్నారటా! తరుచు అమెరికా వెళ్లి వస్తున్న వారి లిస్ట్లో ఈ ఇద్దరు హీరోయిన్లు పేర్లు ఉన్నాయని అంటున్నారు.వారిలో ఒక హీరోయిన్ దర్శకుడితో ఎఫైర్ నడపగా, మరో హీరోయిన్ యంగ్ హీరోతో డేటింగ్ చేసిందని సమాచారం. అమెరికా సెక్స్ రాకెట్ లో ఉన్నది వీరేనంటూ పలు హింట్స్ ఇస్తుండడంతో సదురు హీరోయిన్లు ఇరుకునపడుతున్నారు.