Thursday, May 2, 2024
- Advertisement -

ఉపాసన, నమ్రత ముద్దు పెట్టిన అమ్మాయి ఎవరు..?

- Advertisement -

మహేష్ బాబు భార్య.. మాజీ హీరోయిన్ నమ్రతా శిరోద్కర్.. అలానే రామ్ చరణ్ భార్య.. ప్రముఖ వ్యాపావేత్త ఉపాసన కామినేని.. వీరు బాగా ఫాపులర్ అన్న విషయం తెలిసిందే. వీళ్లు సెలబ్రిటీలు కావడంతో.. వీరు ఏ పోస్ట్ పెట్టిన అది సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. ఇప్పుడు వీరి ఇద్దరు కలిసి ఒక పార్టీలో ఒక అమ్మాయికి ముద్దు పెడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాస్తవానికి ఉపాసన అండ్ గ్యాంగ్ లోకి ఈ మధ్యనే నమ్రత కూడా ఎడిషన్ అయిపోయింది. ఆల్రెడీ ఆ మధ్యన మహేష్ అండ్ చరణ్ కూడా కలసి ఓ వెకేషన్ కు వెళ్ళారు. గత రాత్రి ఒక బర్త్ డే పార్టీ జరగ్గా.. అక్కడ ఉపాసన-నమ్రత కలసి దియా భూపాల్ అనే అమ్మాయికి ముద్దుపెట్టారు. ఈమె ఎవరో కాదు.. అప్పట్లో అఖిల్ పెళ్లి చేసుకోవాలని డ్రాప్ అయిన శ్రీయ భూపాల్ ఉంది చూశారు. ఆమె వదిన. శ్రీయ అన్నయ్య కృష్ణ భూపాల్ ముందుగా డెక్కన్ క్రానికల్ అధినేత కూతురు గాయత్రి రెడ్డిని పెళ్ళిచేసుకోవడానికి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. తర్వాత ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని ముంబాయ్ కు చెందిన జ్యూయలరీ డిజైనర్ కూతురు ధియా మెహతా ను వివాహం చేసుకున్నాడు.

వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నిన్న ఆ పిల్లల బర్త్ డే సందర్భంగా ఇలా ఉపాసన అండ్ నమ్రత అక్కడ దియాకు ఇలా ముద్దుపెట్టారు. ఇక ఈ శ్రీయ భుపాల్ అండ్ కృష్ణ భూపాల్ ఎవరంటే.. వీర్ తల్లి షాలిని స్వయంగా జివికె గ్రూపు అధినేత జివి కృష్ణా రెడ్డి కూతురు. ఇటు ఫాథర్ సైడ్ నుండి సోమ్ భూపాల్ ఫ్యామిలీకి చెందినవారు. ఈ సోమ్ భూపాల్ ఎవరో కాదు.. ఉపాసన వాళ్ళకు చుట్టాలైన వనపర్తి సంస్థానాదీశులు. ఉపాసన వాళ్ల డాడ్ ఫ్యామిలీ దొనకొండ సంస్థానాదీశులనే విషయం తెలిసిందే.

Namrata & Upasna kissing Dia Bhupal

https://www.youtube.com/watch?v=JAbUjq-V2zU

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -