Saturday, May 11, 2024
- Advertisement -

బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన‌ వ‌రుణ్‌

- Advertisement -

టాలీవుడ్ లో హీరోలు పలు కంపనీలకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.అయితే ఈ విష‌యంలో టాప్ ప్లేస్ ఉన్నాడు మ‌హేష్‌.ఇప్పుడు మ‌రో హీరో ఓ కంపెనికి అంబాసిడర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.మెగా హీరో వ‌రుణ్ తేజ్ ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థతో బ్రాండ్ ఎండార్స్ మెంట్ అగ్రిమెంట్ ను కుదుర్చుకున్నాడు.

సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన క్యాంపైనింగ్ కూడా మొదలు పెట్టాడు. హ్యాపీ మొబైల్స్ తో రామ్ చరణ్. చెన్నై షాపింగ్ మాల్ తో చైతు డీల్ కుదుర్చుకున్నారు.ఇలా ఓ ప‌క్క సినిమాలు చేస్తునే మ‌రోప‌క్క కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్నారు మ‌న హీరోలు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -