Friday, April 26, 2024
- Advertisement -

’మిస్ ఇండియా’ కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

- Advertisement -

మహానటి సినిమాలో తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డు సాధించిన కీర్తి సురేష్.. నటి గా ఒక మెట్టు ఎక్కింది అని చెప్పుకోవచ్చు. తెలుగు త‌మిళ భాష‌లలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే వ‌రస సినిమాలు చేస్తు బిజిగా ఉంది కీర్తి. మహానటి సివిమా తరువాత సడన్ గా బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది కీర్తి సురేష్. తరువాత వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.

పెంగ్విన్ సినిమాకు 2.4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి వ్యూస్ ను దక్కించుకుంది. పెంగ్విన్ సినిమా తరువాత రిలీజైన సినిమా మిస్ ఇండియా. ఆరు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యాయింది. ఈసినిమాకి రూ.1.5 కోట్ల రెమ్యునరేషన్ తోపాటు ఓవరాల్ బిజినెస్ లో పది శాతం వాట ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకుంది. అయితే ఈ సినిమాకి కీర్తి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో వస్తుందో తేలిస్తే షాక్ అవ్వాల్సిందే.

నవంబర్‌ 4న ఓటీటీలో రిలీజ్ అయిన మిస్ ఇండియా సినిమా ఇప్పటి వరకు రూ.19.4 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. ఈలెక్కన ఇప్పటివరకు రూ.3.4 కోట్లకు పైగా కీర్తికి వస్తున్నాట్లు సమాచారం. సౌత్ లో ఇప్పటివరకు ఈ రెంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటుంది ఒక నయనతార మాత్రమే.. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా ఈ లిస్ట్ లో చేరింది. ప్రస్తుతం కీర్తి సురేష్ నటించిన గుడ్‌లక్‌ సఖి విడుదలకు సిద్ధంగా ఉంది. ‘సర్కారు వారి పాట’, ‘అణ్ణాత్తే’ సినిమాల్లో నటిస్తుంది. వీటితో పాటో ఓ తమిళ చిత్రం, రెండు తెలుగు చిత్రాలు డిస్కషన్స్‌లో ఉన్నాయి. ఇప్పడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు పక్కన పెట్టి కమర్షియల్ సినిమాలపై పోకస్ పెట్టింది.

స్టార్ డైరెక్టర్ కు నో చెప్పిన సాయిపల్లవి..

సైడ్ క్యారెక్టర్స్ నేను చేయలేను : హీరో తరుణ్

కోట్ల ఆస్తులును జగపతి బాబు ఎలా పోగొట్టుకున్నాడో తెలుసా ?

పూజిత పొన్నాడ కు అన్ని ఉన్న ఆఫర్స్ రావడం లేదు.. ఎందుకు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -