టాలీవుడ్ ప్రస్తుతం ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఫీల్మ్ నగర్లో ఇది హాట్ టాపీక్ అయ్యే కుర్చుంది. అసలు విషయంలోకి వెళ్తే… ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్ అందరికి తెలిసిందే. ఈ సినిమాతో రాజ్ తరుణ్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ హీరో వరస హీట్స్ తో మంచి జోష్ మీద ఉన్నడు.
అలాగే పలు టీవీ షోలతో బాగా పాపులర్ అయిన టీవీ యంకర్ లాస్య గురించి కూడా అందరికి తెలిసిందే. లాస్య, యాంకర్ రవి కలిసి పలు టీవీ షోలు చేసిన విషయం తెలిసిందే. అయితే అందరూ వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కూడా అప్పట్లో కొన్ని గుస గుసలు కూడా వినిపించాయి. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న వార్త ప్రకారం చూస్తే.. లాస్య, హీరో రాజ్ తరుణ్ లు లవ్ చేసుకుంటున్నట్లు అంటున్నారు.
అయితే టాలీవుడు నుంచి అందుతున్న సమచారం మేరకు లాస్య, రాజ్ తరుణ్ కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నట్లు, అయితే వీరి ప్రేమకు లాస్య ఇంట్లో ఒప్పుకోకపోవడంతో వీరిద్దరు సీక్రేట్ గా పెళ్లి చేసుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అందుకే లాస్య కొన్ని నెలలుగా ఏ టీవీ షోలో కూడా కనిపించడం లేదు. లాస్య కనిపించకపోవడానికి కారణం రాజ్ తరుణ్ తో ఉన్న ప్రేమ పెళ్లినే కారణం అని అంటున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి సీక్రేట్ పెళ్లి వ్యవహారం హాల్ చల్ చేస్తోంది.. కానీ.. అద్యా దగ్గర ఉన్న సమచారం ప్రకారం లాస్యకి మూడు ఏళ్ల కిందటే పెళ్లి అయిపోయిందని.. షూటింగ్ కూడా ఆమె భర్తతో వస్తుందని.. తెలిసింది. మరి ఈ పుకర్లకి లాస్య కానీ.. హీరో రాజ్ తరుణ్ కానీ క్లారీటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైన ఉంది.
{youtube}vVJ2Zl17Ga4{/youtube}
Related