Wednesday, May 1, 2024
- Advertisement -

సుధీర్ టీం నాగబాబుకు సీరియస్ కు అసలు కారణం ఇదే!

- Advertisement -
Nagababu & Roja Fires on Sudigali Sudheer Team

‘జబర్ధస్త్’ ఈ షో తెలుగు బుల్లితెరపై ఏ రెంజ్ లో ఫాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ ప్రోగ్రాం మంచి కామెడీతో మొదట్లో అలరించిన ఆ తర్వాత బూతు కంటెంట్ ఎక్కువైంది. దాంతో షోపై.. ఇందులో నటులపై విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా ఈ ప్రోగ్రాంపై చలా వివాదాలు జరిగిగాయి కూడా. తాజాగా 2017 మార్చి 31న ప్రసారం కానున్న ఎక్స్ ట్రా జబర్దస్ ప్రోమోను విడుదల చేశారు.

ఇందులో సుధీర్, రాం ప్రసాద్ తో ఆ అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చానని చెప్తాడు. అప్పుడే గెటప్ శీను ఎంటర్ అయి ఎవడ్రా నా కూతురికి లవ్ లెటర్ ఇచ్చింది అని అడుగుతాడు. దాంతో సుదీర్ వెంటనే స్పందిస్తూ నీ కూతురికి ఎవరిచ్చారు…మీ ఆవిడకిచ్చాను అంటూ సమాధానం చెప్తాడు…అయితే స్కిట్ పూర్తయిన తర్వాత యాంకర్ రష్మీ అక్కడకు వచ్చి ఇదేం స్కిట్ అని ప్రశ్నించింది. దాంతో గెటప్ శీను నువ్వు ఏం మాట్లాడకు.. అనడంతో వెంటనే నాగబాబు రోజాలు కూడా సుదీర్ టీం పై ఒక్కసారే ఫైర్ అయ్యారు.

మీకు ఈ మధ్య బాగా పొగరు, అహంకారం, ఈగో  పెరిగాయి అనడంతో.. వెంటనే గెటప్ శీను.. నాగబాబు, రోజాలను మీరు వచ్చి స్కిట్ చేయండి అని పొగరుగా జవాబు ఇచ్చాడు. దీంతో దీన్ని ఇష్యూ చేయాలనుకుంటున్నారా..అసలు ఏంటీ మీ ఉద్దేశ్యం అంటూ..అవుట్ ఆఫ్ మై సైట్ అని నాగాబాబు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ గొడవంత ఫేక్ అని తెలుస్తోంది. ఏప్రిల్ నెల సందర్భంగా కమెడియన్స్ ని ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రోమోను కూడా కరెక్ట్ గా చూస్తే అదే అర్ధం అవుతోంది. ఏది ఏమైనా ఈ ప్రోమోతో జబర్దస్త్ కు ఆదరణ మరింత పెరిగిందని చెప్పాలి. 

{youtube}SmNQsiHmEbU{/youtube}

{youtube}jQ9w2ZXcO2Y{/youtube}

Related

  1. బాలయ్యకు.. సుధీర్ బాబు కు మధ్య గొడవ… ఎందుకంటే..?
  2. అందరి ముందు సుధీర్ ని తిట్టి వార్నింగ్ ఇచ్చిన రష్మీ
  3. సుధీర్ కొంప ముంచిన యాంకర్ రష్మీ.. ఏం జరిగింది..?
  4. సుడిగాలి సుధీర్ కు ఝులక్ ఇచ్చిన రోజా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -