Friday, May 17, 2024
- Advertisement -

తెలుగోళ్లు నాకు వ‌ద్దు..?

- Advertisement -

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఓ న్యూస్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశమైంది. ఈ స‌రైనోడు ద‌గ్గ‌ర ప‌నిచేసేందుకు తెలుగువారు వెళ్లితే నో ఛాన్స్ అంటున్నారు. కేవ‌లం ఇత‌ర రాష్ర్టాల‌కు చెందిన వారినే త‌న సిబ్బందిగా నియ‌మించుకుంటున్నాడు. బ‌న్నీ ఇలా చేయ‌డానికి కార‌ణం ఏది అని ఆరా తీస్తే త‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే ప్ర‌తి విష‌యాన్ని మీడియాకు లీక్ చేస్తున్నార‌ని భావిస్తున్నార‌ని స‌మాచారం.

దీంతో తెలుగువాళ్ల‌కు కాకుండా ఇత‌ర రాష్ర్టాల‌కు చెందిన వారికి ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తోనే మ‌న్నీ అల్లు అర్జున్ హీరోగా ఈ స్థాయిలో ఉన్నాడ‌ని మ‌రిచిపోయి ప్ర‌వ‌రిస్తున్నార‌ని ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు.

ఒక స్టార్ అన‌క అత‌న్ని గురించి ప్ర‌తి ఒక్క‌రూ ఆరా తీస్తార‌ని…అందులో భాగంగా అత‌న్ని ద‌గ్గ‌ర ప‌నిచేసే వారిని సంప్ర‌దిస్తార‌ని అంటున్నారు. ఈ మాత్రానికే తెలుగువారిని వ‌ద్ద‌ని చెప్ప‌డం స‌బ‌బు కాదంటున్నారు. సో మ‌రీ బ‌న్నీ ఇప్ప‌టికైనా త‌న మ‌న‌సు మార్చుకొని తెలుగువాళ్ల‌కు చాన్స్ ఇవ్వాల‌ని కోరుకుందాం.

{youtube}v=NuyXHNVCseA{/youtube}

Related

  1. అల్లు అర్జున్ పరువు తీసేసిన హీరోయిన్
  2. అల్లు అర్జున్‌ సైలెంట్‌ అయ్యాడా?
  3. వాటి నుండి బయట పడ్డా అల్లు అర్జున్!
  4. అల్లు అర్జున్ రెంజ్ పెరిగిందోచ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -