- Advertisement -

ఆ పంక్షన్ లో ఎన్టీఆర్ భార్య ఎందుకు సీరియ‌స్‌గా ఉన్నారు!

- Advertisement -
ntrs wife lakshmi pranathi why serious

ఇటివలే టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ సోద‌రుడు, దివంగ‌త నంద‌మూరి జాన‌కీరామ్ కుమారుల పంచెక‌ట్టు పంక్షన్ తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ స‌మీపంలోని వేళంగిలో జ‌రిగింది. ఈ పంక్షన్ కి హరికృష్ణ కుటుంబం మొత్తం హాజ‌ర‌య్యారు. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఆయన భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తితో పాటు క‌ళ్యాణ్‌రామ్ కూడా త‌న స‌తీస‌మేతంగా పిల్ల‌లుతో క‌లిసి వ‌చ్చారు. అలాగే చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి కూడా ఈ పంక్షన్ కి హాజ‌ర‌య్యారు.

ఈ కార్య‌క్ర‌మంలో అంద‌రూ ఎంతో ఆనందంగా కనిపించి… మీడియాకు సైతం ఎంతో ఉత్సాహంగా స్టిల్స్ ఇచ్చారు. అంతేకాకుండా ఎన్టీఆర్, క‌ళ్యాణ్‌రామ్ అప్యాయంగా ఒక‌రినొక‌రు ఆలింగ‌నం కూడా చేసుకుని ఫొటోల‌కు పోజులు ఇచ్చేసారు. అయితే ఈ పంక్షన్ లో ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణతి మాత్రం ఒక్క ఫోటోలో కూడా నవ్వుతూ కనిపించలేదు.

ఈ కార్యక్రమం అయ్యే వరకు ఆమె చాలా సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు క‌నిపించారు. మిగిలిన వారు కాస్తో కూస్తో నవ్వుతూ కనిపించిన ఆమె మాత్రం ఒక్కసారి కూడా న‌వ్వుతూ కనుపించలేదు. ఆ ఫంక్ష‌న్‌లో ఎన్టీఆర్‌-ప్ర‌ణ‌తి ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆ ఫొటోల్లో ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి అంత సీరియస్ గా ఉండటానికి కారణం ఏంటీ? అనే సందేహాలు చాలా మందికి వ‌చ్చాయి. ఎవ‌రేమ‌నుకున్నా ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి ఎప్పుడూ సీరియ‌స్‌గానే ఉంటారు. ఆమె గతంలో ఇచ్చిన స్టిల్స్‌లో కూడా సీరియ‌స్‌గానే ఉన్నట్లు కనిపించారు. ఇక ఆ ఫంక్షన్ విషయానికొస్తే జానకి రామ్ లేరు కాబట్టి, ఆ బాధతోనే అలా ఉండి ఉండ‌వ‌చ్చ‌ని ఇంకొందరు అంటున్నారు.

Related

  1. ఎన్టీఆర్ న్యూ లుక్ అదిరింది!
  2. రికార్డు సృష్టించబోతున్న ఎన్టీఆర్!
  3. ఎన్టీఆర్ బ్రతకడానికి కారణం నేనే.. శ్రీనివాస రెడ్డి
  4. ఎన్టీఆర్ ఆస్తి ఎంతో తెలుస్తే షాక్ కావాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -