నటుడు భరత్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. భరత్ మరణానంతరం.. ఆయన ఫ్యామిలీకి సంబంధించిన వారు ఎవరు కూడా రాలేదు. అయితే ఈ విషయంపై రవితేజను చాలా మంది విమర్శించారు. అయితే ఈ విషయంపై రవితేజ వివరణ మరోల వుంది తమ్ముడు చనిపోతే ఆ బాధ నాకు మాత్రమే తెలుసు అయిన చనిపోయింది నా తమ్ముడు నేను ఎవ్వరికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు ఉన్న ఇమేజ్ వేరు నా వ్యక్తిగత జీవితం వేరు అన్నాడని తెలుస్తుంది.
ఇప్పుడు భారత్ మరణం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.ఇంతగా విమర్శలు చేసేవారు రవితేజ స్థానంలో ఉండి ఎంతమంది ఆలోచించారు సినిమాలో సెట్ లో చాల ఓపెన్ మైండ్ గా ఉండే రవితేజ వ్యక్తిగతంగా మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటాడు.తన కుటుంబం కానీ తన భార్య పిల్లలు కాని వారి ఫ్యామిలీ ఫొటోస్ కాని ఎప్పుడు బయటకి వచ్చిన దాకళాలు లేవు.వాళ్ళ గురించి ఎప్పుడు పబ్లిక్ లో కూడా ప్రస్తావించినట్లు లేదు.ఇది ఇలా ఉండగా తాజాగా భారత్ మరణంపై పోలీసులు విచారాణలో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
{loadmodule mod_custom,GA1}
భారత్ తన ఫ్రెండ్ పార్టీ కి వెళ్లి.. పార్టీ మధ్యలోనే డిప్రెషన్లో ఉన్నానని డ్రగ్స్,మద్యం నుండి బయటపడలేకపోతున్నానని దానివల్ల అందరికి దురమౌతున్నానని ఎంతో మనస్థాపనికి గురయ్యడట. పార్టీ మొదలైన కొద్ది నిమిషాలకే పార్టీ మధ్యలోనుండి వెళ్ళిపోయాడట. అయితే పార్టీ మధ్యలో నుంచి ఎమోషనల్ గా వెళ్లిపోయాడని అయన సన్నిహితులు అంటున్నారు. ఆ ఏమోషనల్ లో స్పీడ్ గా వస్తు ఆగి ఉన్న లారి ని డీ కొట్టడంతో.. అక్కడికక్కడే భరత్ మరణించినట్లు పోలిస్ ల సమాచారం. అయితే ఆ లారీ కి 200m దూరంలోనే అలర్ట్ రేడియం ఓట్స్ అమర్చబడి ఉన్న కూడా భారత్ అలా యాక్సిడెంట్ కావాలనే చేసాడనే అనుమానంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. భరత్ కారు 150 స్పీడ్ ఉన్నప్పటికీ ఎదురుగ ఉన్న రెడ్ ఫ్లాట్స్ కనపడతయట అంటే కాకుండా భారత్ బ్రేక్ కూడా ఉపయోగించలేదట. దాంతో డిప్రెషన్ లో ఉన్న భారత్ ఎమోషనల్ గా ఇలా చేసాడా అని సమగ్ర విచారణ చేస్తున్నారు పోలీసులు. మరి ఈ విచారణలో.. భరత్ ది యాక్సిడెంటా.. లేక ఆత్మహత్యనా తెలియనుంది.
{youtube}G90cPSdtMp8{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related